Devineni Uma: వైసీపీ (YCP) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ (TDP) నేత దేవినేని ఉమా. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే సామాన్యుడికి ఇసుక దొరకడం లేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద అక్రమ రవాణాను ఆపాలంటూ దేవినేని ఉమ నిరసన చేపట్టారు. ఫెర్రీ ఘాట్ వద్ద, లాంచీల రేవు వద్ద ఇసుక అక్రమ రవాణా ఆపాలని టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు.
పూర్తిగా చదవండి..AP News: ఏపీలో సామాన్యుడికి ఇసుక దొరకడంలేదు.. దేవినేని హాట్ కామెంట్స్!
ఏపీలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదని అన్నారు టీడీపీ నేత దేవినేని ఉమా. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా వచ్చిన రూ.వేల కోట్లు తాడేపల్లి ఖజానాకు వెళ్లాయని ఆరోపించారు.
Translate this News: