YCP డిజిటల్ బుక్ యాప్ ఎలా పనిచేస్తుందంటే.. జగన్ ప్లాన్ ఇదే!
అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం దీన్ని తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం దీన్ని తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
పల్నాడు జిల్లా మాచర్ల సభలో సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం మాట్లాడుతూ... పల్నాడులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ శాసనససభా పక్ష భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా.. అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు జగన్ ఎమ్మెల్యేలతో చెప్పారు.
దేశంలో 40 ప్రాంతీయ పార్టీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,532.09 కోట్ల ఆదాయాన్ని ప్రకటించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఆదాయంలో 70 శాతానికి పైగా నిధులు ఎన్నికల బాండ్ల ద్వారానే వచ్చాయని నివేదిక స్పష్టం చేసింది.
తనపై తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర అంటూ వైసీపీ ప్రచారం చేస్తోందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి సంప్రదాయం తమ కుటుంబంలో లేదన్నారు. రాజ్యం కోసం సొంత ఇంట్లో వాళ్లను చంపే రాజకీయం వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్నారు.