Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు పోలీసు అధికారులపై హైదరాబాద్ సీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ లిస్టులో చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పోలీస్ విధుల నుంచి సస్పెండ్ చేసింది. డబ్బుల కట్టడిలో పక్షపాతం చూపారని వేటు వేసినట్లు ఈసీ పేర్కొంది.
పూర్తిగా చదవండి..BIG BREAKING: డబ్బుల కట్టడిలో నిర్లక్ష్యం.. ముగ్గురు పోలీసు అధికారులు ఔట్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పోలీస్ విధుల నుంచి సస్పెండ్ చేసింది.
Translate this News: