పెద్ద మెంటల్ నా కొడుకు.. యువీ శిష్యుడుపై నితీశ్ సంచలన పోస్ట్
వాంఖేడ్ వేదికగా జరిగిన ఐదో టీ20లో యూవీ శిష్యుడు అభిషేక్ శర్మ చెలరేగాడు. 54 బంతుల్లో 13 సిక్సులు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. క్రికెటర్ నితీశ్ అభిషేక్ను ప్రశంసిస్తూ.. మెంటల్ నా కొడుకు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.