కుంభమేళాకు సర్వం సిద్ధం | Prayagraj Kumbh Mela | Tirumala Tirupati | RTV
సాదువులు, కాషాయం ధరించి రాజకీయం చేయొద్దు అంటూ మల్లికార్జున ఖర్గే యోగి గురించి కామెంట్ చేశారు. దానికి ధీటుగా ఆయన చిన్నప్పటి సంఘటనలే గుర్తు చేశారు యోగి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇరు నేతల మధ్య మాటల తూటలు పేలాయి.
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో BJPకి సీట్లు తగ్గడానికి కారణం యోగి విధానాలే కారణమనే ఆ పార్టీలో విమర్శలు వెల్లువెత్తాయి. యోగికి, డిప్యూటీ సీఎంకు మధ్య సత్సంబంధాలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.డిప్యూటీ సీఎం జేపీ నడ్డాతో భేటీ కావటం వాటికి మరింత బలాన్ని చేకూర్చాయి.
లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఆర్ఎస్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో భేటీ కానున్నారు.దీంతో ఒక్కసారిగా వీరిద్దరి భేటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవోకే పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ప్రధానిగా మోదీని ఎన్నుకుంటే.. ఆరు నెలలో పీవోకే మనది అయిపోతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీ-బీజేపీ క్లీన్ స్వీపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. జాబ్స్ క్రియేషన్పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. మొత్తం 8 ధార్మిక ప్రదేశాల్లో రూ.86వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టనుండగా.. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మోదీ 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించనున్న 14 వేల ప్రాజెక్టులను సోమవారం లక్నోలో ప్రారంభించనున్నారు. దీని గురించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని ప్రజలకు 34 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
రూఫ్ టాప్ మౌంటెడ్ సోలార్ బోట్ సర్వీస్ను యూపీ సీఎం యోగి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ సోలార్ టెక్నాలజీ ఆధారిత బోట్ సర్వీసును స్టార్ట్ చేశారు. సరయూ నదిలో బోటు ఎక్కి నది ఒడ్డున నిర్మించిన తేలియాడే జెట్టీ, ఫ్లోటింగ్ బోట్ ఛార్జింగ్ స్టేషన్ను పరిశీలించారు.