Jagan Vs Pawan: టార్గెట్ పవన్.. బిగ్ స్కెచ్ వేసిన వైసీపీ.. ఆపరేషన్ షురూ!
ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్గా కురసాల కన్నబాబు, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా దాడిశెట్టి రాజా లను నియమిస్తూ బుధవారం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో జనసేనా కాపు ఓటు బ్యాంక్ను తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.