AP YCP: వైసీపీ యూటర్న్.. అమరావతికి జై కొడుతున్న జగన్.. బొత్స సంచలన వ్యాఖ్యలు!
మూడు రాజధానుల విషయంలో వైసీపీ యూ టర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని బొత్స సత్యనారాయణ ప్రకటించడం సంచలనం రేపుతోంది. పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.