AP POILITICS: జగన్ కు ఊహించని షాక్.. ఆ నేతలంతా జనసేనలోకి!
వైసీపీ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.నసేన అధినేత , ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో తాడేపల్లి కార్యాలయంలో ఈ చేరికలు జరగనున్నట్లు తెలుస్తుంది.
జగన్ పై కేసు నమోదు | Case Filed Against YS Jagan | Guntur Mirchi Farmers | Kodali Nani | RTV
జగన్ అరెస్ట్..! | Case Filed Against YS Jagan | CM Chandrababu | Jagan Guntur Tour | RTV
YS Jagan Mohan Reddy : అన్నదాతలకు నష్టాలు, కష్టాలే మిగిలాయి : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగిలాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు, పంటలకు మద్దతు ధర దేవుడెరుగు..కనీసం కొనేవారు లేరని ఆరోపించారు. ఈ రోజు గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను ఆయన పరామర్శించారు.
YCP Blasting News : వైసీపీ విడుదల చేసిన 7PM బ్లాస్టింగ్ న్యూస్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ లభించింది.
Unda Valli Arun Kumar : వైసీపీలోకి ఉండవల్లి...క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ
రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్న ఉండవల్లి అరుణ్కుమార్ చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్ ఓటమితో ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Vidadala Rajini: సోషల్ మీడియాలో పోస్టులు.. విడదల రజనీకి కోర్టులో ఊరట
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో విడదల రజినిపై చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకుహైకోర్టు ఆదేశించింది.