Yashasvi Jaiswal : చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్.. తొలి భారత క్రికెటర్ గా..
ఇంగ్లీష్ గడ్డపై ఆడిన తన తొలి టెస్ట్లో సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. మొత్తం ముగ్గురు భారత బ్యాట్స్మెన్లు - మోత్గన్హల్లి జైసింహ, సునీల్ గవాస్కర్, జైస్వాల్ - ఆస్ట్రేలియాలో తమ తొలి టెస్టులోనే సెంచరీ సాధించారు.