Ind Vs WI: చెత్త ప్రయోగాలతో కొంప కొల్లేరు చేశారుగా.. ప్చ్..ఏంటి భయ్యా ఇది!
భారత్ ఖేల్ ఖతమైంది. డిసైడర్ టీ20 ఫైట్లో టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. పాండ్యా జట్టును 8 వికెట్ల తేడాతో మట్టికరిపించిన రోవ్మన్ పావెల్ టీమ్ టీ20 సిరీస్ని 3-2 తేడాతో గెలుచుకుపోయింది. 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విండీస్కు భారత్పై ఇదే తొలి టీ20 సిరీస్ విక్టరీ.