Accident: ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నదియా జిల్లాలో వేగంగా వచ్చిన ఓ కారు మూడు ఈ-రిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నదియా జిల్లాలో వేగంగా వచ్చిన ఓ కారు మూడు ఈ-రిక్షాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
350 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. పశ్చిమ బెంగాల్ దాస్పాడ గ్రామంలో దళితులకు గిద్దేశ్వర్ శివాలయంలో పూజలు చేసుకునే హక్కు లభించింది. దీంతో 130 కుటుంబాలకు సామాజిక వివక్షత నుంచి ఉపశమనం లభించింది. దీనిని చారిత్రాత్మక దినంగా దాస్ కమ్యూనిటీ ప్రజలు అభివర్ణించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా జీవితాలకు ఆదర్శంగా నిలిచే కొంతమంది మహిళల విజయ గాధాలను తెలుసునే ప్రయత్నం చేద్దాం.
పశ్చిమ బెంగాల్లోని జాదవ్పుర్ యూనివర్సిటీలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి భ్రత్య బసుపై కేసు నమోదైంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మద్యం, మాదకద్రవ్యాల వినియోగంతో ఉన్మాదులుగా మారుతున్నారు. ఆ మత్తులో విచక్షణ జ్ఞానాన్ని కోల్పొయి కామాంధులుగా మారుతున్నారు. అలాంటి కామంధులు వికృత చేష్టలకు ఓ లేడీ డ్యాన్సర్ ప్రాణాలు పొగొట్టుకుంది.
ఇద్దరు మహిళలు సూట్ కేస్లో బాడీ పార్ట్స్ తీసుకెళ్లి హుగ్లీ నదిలో పడేయడానికి ప్రయత్నించారు. అనుమానస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిని ప్రశ్నించగా శునకం అవశేషాలు ఉన్నాయన్నారు. బలవంతంగా స్థానికులు సూట్కేస్ను ఓపెన్ చేయడంతో విషంయ వెలుగులోకి వచ్చింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి దగ్గర గుర్తుతెలియని బాక్స్ కలకలం రేపింది. మమతా ఇంటికి 500 మీటర్ల దూరంలో ఒక బాక్స్ కనిపించింది. ఆ బాక్స్లో బాంబులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2011లో అధికారంలోకి వచ్చింది. మూడుసార్లు హ్యాట్రిక్ సాధించింది. అయితే నాలుగో సారి గెలుస్తామని మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ చేసిన తప్పే మమతా బెనర్జీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఉర్దూ, బెంగాలీ, అరబిక్ భాషల్లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్ను గుర్తించామని హామ్ రేడియో సంస్థ తెలిపింది. దీంతో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.