Lok Sabha : ముగిసిన ఆరో విడత పోలింగ్.. 486 స్థానాలు పూర్తి!
దేశంలో 6 విడత పోలింగ్ ముగిసింది. 58 లోక్ సభ స్థానాలకుగానూ జరిగిన పోలింగ్ శనివారం సాయంత్రం 5గంటలకు పూర్తైంది. ఇప్పటివరకూ 6 విడతల్లో 486 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగగా.. జూన్ 1న చివరి విడతలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.