కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 81మంది అమ్మాయిలు సస్పెండ్!
కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. లేడీస్ హాస్టల్లో జూనియర్లపై వేధింపులకు పాల్పడిన పీజీ 28 , కామర్స్ 28, ఎకనామిక్స్ 25, జువాలజీకి చెందిన మొత్తం 81మంది సీనియర్లను వారం రోజులు పాటు సస్పెండ్ చేశారు అధికారులు.