IND-PAK WAR: 'గుజరాత్ సీఎంను కాల్చిచంపిన పాక్ ఆర్మీ'.. సందర్శన కోసం వెళ్తుండగా అటాక్!
ఇండో-పాక్ యుద్ధంవేళ గుజరాత్ మాజీ సీఎం బల్వంతరాయ్ మెహతా ఘటన తెరపైకొచ్చింది. 1965 యుద్ధ సమయంలో మిథాపూర్ సందర్శన కోసం వెళ్తుండగా పాక్ ఆర్మీ తప్పుడు అంచనాతో ఆయన విమానాన్ని పేల్చివేసింది. దీంతో ఆయన భార్య, ఒక జర్నలిస్ట్, ఇద్దరు సిబ్బంది చనిపోయారు.
BIG BREAKING: రావల్పిండిపై భారత్ నాన్ స్టాప్ డ్రోన్ దాడులు-VIDEO
రావల్పిండిపై భారత్ డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. పాక్ 5 జెట్లను భారత్ కూల్చి వేయడంతో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత డ్రోన్లు రావల్పిండిలోకి ఎలా వచ్చాయని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
IND-PAK WAR: అప్పు ఇచ్చి ఆదుకోండి ప్లీజ్.. మిత్ర దేశాల వద్ద మోకరిల్లిన పాక్!
పౌరుషానికి పోయి పాకిస్తాన్ భారత్ తో యుద్ధం చేస్తోంది కానీ...అసలే తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ దేశం ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది. భారత్ చేస్తున్న దాడులకు చితికిపోయి మిత్ర దేశాల దగ్గర అడుక్కు తినే పరిస్థితికి వచ్చింది.
IND PAK WAR 2025: దాడులు తగ్గించండి.. భారత్, పాక్ కి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఫోన్..!
భారతదేశం, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధవాతావరణాన్ని అగ్రదేశం అమెరికా సునిశితంగా పరిశీలిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఇరు దేశాలు దాడులను తక్షణమే తగ్గించాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పిలుపునిచ్చారు.
Balck Out: భారత సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్
జమ్మూ, కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లాలో భారత, పాక్ ఆర్మీ దళాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు, పంజాబ్లోని చండీగఢ్, ఫిరోజ్పూర్, మొహాలి , గురుదాస్పూర్..రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలలో కూడా బ్లాక్అవుట్ లో ఉన్నాయి.