BIG BREAKING: రావల్పిండిపై భారత్ నాన్ స్టాప్ డ్రోన్ దాడులు-VIDEO

రావల్పిండిపై భారత్ డ్రోన్లు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. పాక్ 5 జెట్లను భారత్ కూల్చి వేయడంతో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత డ్రోన్లు రావల్పిండిలోకి ఎలా వచ్చాయని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

New Update

పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి భారత్ దాడి చేసింది. రావల్పిండి నుంచి లాహోర్ వరకు ఉన్న అన్ని ఉగ్రవాద స్థావరాలపై భారత్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. పాక్ 5 జెట్‌లను భారత సైన్యం కూల్చి వేసింది. దీనిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ స్పందించారు. అసలు భారత్ డ్రోన్లు రావల్పిండికి ఎలా వచ్చాయనే విషయాన్ని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు. 

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

పాక్‌పై బాంబుల వర్షం

పాక్ ప్రభుత్వం వీటిని గుర్తించకుండా ఏం చేస్తుందని అలీమా ఖాన్ మండిపడ్డారు.ఇండియన్ ఆర్మీ పాక్‌పై బాంబుల వర్షం కురిపించింది. డ్లోన్లతో రావల్పిండి నగరాన్ని ఆర్మీ పేల్చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు