ఇండియాను చూసి భయపడిన పాక్.. దెబ్బకు విమానాలు బంద్..! | Pakistan Declares Emergency | RTV
అసలు యుద్ధం మొదలయ్యే ముందు భారత ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేస్తోంది. ఇందులో భాగంగా పాక్ సైనిక విమానాలకు నేవిగేషన్ సిగ్నల్స్ అందకుండా చర్యలు చేపట్టింది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను మోహరించింది.
పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ప్రస్తుతం ఇవి తారస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు నిన్న ప్రధాని మోదీ భారత సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో భయం మొదలైంది.