Telangana: వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు స్పాట్ డెడ్.. మరో నలుగురికి..
వనపర్తి జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెల్టూరు గ్రామం దగ్గర జాతీయ రహదారిపై కారు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.