Lightning: ప్రాణాలు తీస్తున్న పిడుగులు..
ఆంధ్రప్రదేశ్లో పిడుగులు ప్రాణాలు తీస్తున్నాయి. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పిడుగులు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పిడుగుల పడి 30 గొర్రెలు మృతి చెందగా, విశాఖలో ఆయిల్ కంపెనీపై పిడుగు పడి మంటలు చెలరేగాయి.