Visakha : విశాఖలో యువకుడు హల్చల్.. భార్యను అప్పచెప్పాలని డిమాండ్
విశాఖలో ఆర్కే బీచ్ దగ్గర అర్థరాత్రి ఓ యువకుడు హల్ఛల్ చేశాడు. యోగ విలేజ్ దగ్గర హోర్డింగ్ ఎక్కి గోలగోల చేశాడు. అతన్ని అక్కడ నుంచి దింపడానికి పోలీసులు నానాపాట్లు పడ్డారు.
విశాఖలో ఆర్కే బీచ్ దగ్గర అర్థరాత్రి ఓ యువకుడు హల్ఛల్ చేశాడు. యోగ విలేజ్ దగ్గర హోర్డింగ్ ఎక్కి గోలగోల చేశాడు. అతన్ని అక్కడ నుంచి దింపడానికి పోలీసులు నానాపాట్లు పడ్డారు.
కంబోడియాలో 300 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని అక్రమంగా కంబోడియాకు తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
Worlds Luxury Cruise Ship to Visakhapatnam: ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ విశాఖ పోర్టుకు ఆదివారం చేరుకుంది.
విశాఖలో రెండు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్య్సకారులు అప్పికొండ బీచ్ వద్ద క్షేమంగా చేరుకున్నారు. రాత్రి 3.00 గంటల సమయంలో మత్య్సకారులు తీరానికి చేరుకున్నారు. స్థానికులు సాయంతో వారు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖలోని మధుర వాడలోని చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ ఫ్యాకల్టీ లైగింక వైధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోయింది.
విశాఖలో మద్యం మత్తులో ఓ యువతి కారుతో బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తూ రెండు బైకులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఆ యువతి.. చిన్నచిన్న గాయాలతో బయటపడింది.
నటి సౌమ్య శెట్టిపై మరో కేసు నమోదైంది. బంగారం దొంగతనం కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్ పై బయటకొచ్చిన ఆమె తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని సౌమ్య ఫ్రెండ్ మౌనిక తండ్రి ఫిర్యాదు చేశారు. సౌమ్యపై IPC సెక్షన్ 380కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఎంపీ సీటు కోసం బీజేపీ అభ్యర్ధుల మీద తీవ్రమైన పోటీ నడుస్తోంది. ఇక్కడ నుంచి పోటీ చేయాలని పురందేశ్వరి, జివిఎల్ నరసింహారావు ఇద్దరు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
టీవీ నటులు, సినిమా వాళ్ళు మోసాలు చేయడం ఈ మధ్య తురుచూ వింటున్నాం. ఇప్పుడు తాజాగా విశాఖలో ఇలాంటి మోసం మరొకటి బయటపడింది. నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్ళి చేసుకుని మోసం చేసిందని...ఆమె భర్తే స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.