Worlds Luxury Cruise Ship to Visakhapatnam: ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ విశాఖ పోర్టుకు ఆదివారం చేరుకుంది. దీనిని తిలకించేందుకు వేల సంఖ్యలో జనం వచ్చారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ నౌక నిర్మితమయింది. అత్యంత విలాసమైన ఈ నౌకలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. క్రూయిజ్ లో ప్రయాణించే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేశారు. విలాసవంతమైన ఈ క్రూయిజ్ నౌక అంటార్కిటికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, అమెరికా ఖండాలలో పర్యటించనుంది. క్రూయిజ్ లో ప్రయాణం చేస్తుంటే ఆ అనుభూతి వేరు. ఆ కిక్కే వేరు. ఇందులో ఒక్కసారి ప్రయాణిస్తే చాలు జీవితం ధన్యమయినట్లేనని పర్యాటకులు భావిస్తుందటారు.
పూర్తిగా చదవండి..విశాఖ పోర్టుకు క్రూయిజ్ నౌక!
Translate this News: