PM Modi : 19 ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారం.. మోదీ సంచలన నిర్ణయం!
వారణాసిలో 19ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మోదీ స్పందించారు. అత్యాచార సంఘటన గురించి వారణాసి పోలీసు కమిషనర్, డివిజనల్ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్ నుండి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.