హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిన్న "వారణాసి" మూవీ ఈవెంట్ జరిగింది.
హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిన్న "వారణాసి" మూవీ ఈవెంట్ జరిగింది.
రాజమౌళి, మహేశ్ బాబు టైటిల్ టీజర్ ఈవెంట్కు నటి ప్రియాంక చోప్రా హాజరయ్యారు.
ఆమె తన అద్భుతమైన లుక్స్, అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ కార్యక్రమానికి ఆమె అద్భుతమైన లెహంగా ధరించి అప్సరసలా కనిపించింది.
ఆమె అనామిక ఖన్నా డిజైన్ చేసిన తెల్లటి లెహంగాను ధరించి దేవతలా కనిపించింది.
నవంబర్ 16న ఇన్స్టాగ్రామ్లో తన లుక్ ఫోటోలను షేర్ చేసింది.
దానికి ‘‘చానెలింగ్ మై ఇన్నర్ దేవి. #Mandakini #Varanasi" అని కాప్షన్ ఇచ్చింది.
ఈ లుక్పై ఆమె భర్త నిక్ జోనాస్ కూడా 'ఓ మై గాడ్' అంటూ ప్రశంసించారు.
ఈ లుక్కు రాజసౌందర్యం తీసుకొచ్చేలా ఆమె టెంపుల్ జ్యువెలరీని ఎంచుకుంది.
'మందాకిని' పాత్రలో ప్రియాంక రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.