Railway Knowledge: బ్రాగంజా ఘాట్ పై రైల్వే మంత్రిత్వశాఖ ట్వీట్!
ఎత్తైన పర్వతాలు, పై నుండి ప్రవహించే జలపాతాలు, వందల మలుపులు తిరిగే రైళ్లు, బ్రగంజా ఘాట్ లో రైల్వే ప్రయాణం ద్వారా మనం ప్రకృతిని ఆశ్వాదించవచ్చు. అసలు ఆ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకోండి.
ఎత్తైన పర్వతాలు, పై నుండి ప్రవహించే జలపాతాలు, వందల మలుపులు తిరిగే రైళ్లు, బ్రగంజా ఘాట్ లో రైల్వే ప్రయాణం ద్వారా మనం ప్రకృతిని ఆశ్వాదించవచ్చు. అసలు ఆ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకోండి.
అహ్మదాబాద్ లో వన్డే ప్రపంచకప్(World Cup) లో భాగంగా, జరగబోతున్న ఇండియా VS పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వెళ్లే వారి కోసం భారతీయ రైల్వే శాఖ(Indian Railway) మ్యాచ్ జరిగే రోజున వివిధ ప్రాంతాల నుంచి వందే భారత్ (Vande Bharat Trains) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాలకు కానుక అందించారు. తెలంగాణ, ఏపీలో కలిపి రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. కాచిగూడ -యశ్వంత్ పూర్, ఏపీ-చెన్నై వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. కాగా కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు యశ్వంతపూర్ కు వందే భారత్ ఎక్స్ప్రెస్...బయలు దేరింది. జెండా ఊపి ట్రైన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.