Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదం.. విచారణ ప్రారంభించిన సీట్!
తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సిట్ విచారణ ప్రారంభించింది. సీట్ బృందానికి సహకరించేందుకు నియమించిన నలుగురు డీఎస్పీల బృందం తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావును కలిసి వివరాలు తీసుకున్నారు. సోమవారం నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు.