ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి బిగ్ షాక్.. అడ్డుకున్న గ్రామస్థులు
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిని జనగామ జిల్లా గిర్నీ తండాలో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికల హామీల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు రూ.50వేలు ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆ హామీని ఇంకెప్పుడు నెరవేరుస్తారని ప్రజలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీశారు.