USA: ట్రంప్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన రష్యా..నో అన్న చైనా
రక్షణ ఖర్చులు తగ్గించుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. కానీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ మాత్రం నో వే అని చెప్పేశారు.
రక్షణ ఖర్చులు తగ్గించుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. కానీ చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ మాత్రం నో వే అని చెప్పేశారు.
ఎలన్ మస్క్కు సుఖేష్ చంద్ర శేఖర్ జైలు నుంచి లేఖ రాశాడు. ఎక్స్ కంపెనీలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని ఆఫర్ ఇచ్చాడు. DOGEకి నాయకత్వం వహించినందుకు మస్క్ను అభినందించాడు. LSహోల్డింగ్స్ గతంలో టెస్లా స్టాక్స్లో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చాయన్నాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత క్రేజీ మనందరం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన మరో క్రేజీ ఆఫర్ ప్రకటించారు. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో వీసా పాలసీని మర్చి దాని స్థానంలో గోల్డ్ కార్డ్ తీసుకురానున్నట్లు తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ వార్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ల మధ్య వార్ గా మారింది. ఒకరి మీద ఒకరు మాటలు అనుకుంటూ ఇద్దరూ కొట్టుకుంటున్నారు. అంతా ఉక్రెయిన్ అధ్యక్షుడే చేస్తున్నారు ట్రంప్ మండిపడుతున్నారు.
2022 ఫిబ్రవరి 24న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. నేటితో యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచింది. అయితే జెలెన్స్కీ తీరుపైపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
రష్యాపై యుద్ధం చేసేందుకు అమెరికా తమకు 100 బిలియన్ డాలర్లు మాత్రమే సాయం అందించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఆయన ఇలా స్పందించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వానికి ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా '50501 ఉద్యమం' పేరిట అమెరికా వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఎలాన్ మస్క్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తాజాగా 2 వేల మంది యూఎస్ ఎయిడ్ ఉద్యోగుల పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు.వేల మంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ వెబ్ సైట్ లోని నోటీసు ద్వారా తెలుస్తోంది.
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రపంచ కుబేరుడు మస్క్ పెద్ద షాకే ఇచ్చారు.గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారనే వివరాలను ఐదు బుల్లెట్ పాయింట్ల రూపంలో చెప్పాలని ‘యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ పంపిన మెయిల్లో ఆదేశించారు