Khammam: ట్రైన్ సిగ్నల్స్ ట్యాంపరింగ్..పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారిదోపిడీ
సికింద్రాబాద్ - తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారిదోపిడీ జరిగింది.రైల్వే సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి మరీ నిన్న రాత్రి ఒంటిగంటసమయంలో దారి దోపిడీ చేశారు. నిన్న ఒక్కరోజే ఏపీ, తెలంగాణలోని పలు రైళ్లలో ఓ ముఠా ఈతరహా దారిదోపిడీలకు పాల్పడింది.