New Update
Viral video: రైలులో రద్దీ ఎక్కువగా ఉందని ఇద్దరు దంపతులు రైలు చివరి బోగీ రాడ్లపై కూర్చొని ప్రయాణం చేసిన వీడియో వైరల్ అవుతోంది. రైలు నెమ్మదిగా వెళ్లడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తుండగా దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.
Follow Us