New Update
Viral video: రైలులో రద్దీ ఎక్కువగా ఉందని ఇద్దరు దంపతులు రైలు చివరి బోగీ రాడ్లపై కూర్చొని ప్రయాణం చేసిన వీడియో వైరల్ అవుతోంది. రైలు నెమ్మదిగా వెళ్లడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తుండగా దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.