AP: జగన్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు!
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు విధించారు. మామిడి రైతుల సమస్యల పట్ల సమీక్ష కార్యక్రమానికి 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు విధించారు. మామిడి రైతుల సమస్యల పట్ల సమీక్ష కార్యక్రమానికి 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.
మధ్యప్రదేశ్లోని ఏకైక హిల్ స్టేషన్ అయిన పచ్మఢీని సందర్శించవచ్చు. సాత్పురా కొండలపై ఉన్న పచ్మఢి శిఖరాల నుండి పచ్చదనంతో కనిపిస్తుంది. ఇక్కడ అద్భుతమైన శిల్పాలతో గుహలున్నాయి. ఊటీలోని టైగర్ హిల్, దొడ్డబొట్ట శిఖరం కనిపించే దృశ్యాలు మంత్రముగ్ధులను చేస్తాయి.
వింటర్ సీజన్లో విహార యాత్రలకు ప్లాన్ చేస్తుంటే.. గుల్మార్గ్, డార్జిలింగ్, అరకు, లంబసింగి ప్లేస్లు అసలు మిస్ కావద్దు. తెల్లని మంచుతో కొండల మధ్య ఉండే ప్రకృతి చూడటానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. ఈ ప్రకృతి అందాలను వింటర్ సీజన్లో తప్పకుండా చూడాల్సిందే.
టెస్లా, ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ఇండియాలో పర్యటిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ఎక్స్లో అనౌన్స్ చేశారు. ఆయన ఇండియా పర్యటన ఈ ఏడాది చివరకు వాయిదా పడింది.
ఎండాకాలంలో సెలవులు వచ్చాయంటే వెంటనే గుర్తొచ్చేది విహారం. ఈ ఖాళీ సమయంలో చాలా మంది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలా సరదాగా ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. అయితే మండు వేసవిలో ప్రకృతి ఒడిలో సేద తీరాలనిపిస్తే ఏంచక్కా కేరళకు వెళ్లి రండి.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ తన సేవలను విస్తరిస్తోంది. శిరిడీ సాయి దర్శనానికి ఏసీ బస్సులను స్టార్ట్ చేసిన టీఎస్టీడీసీ దాన్ని మరింత ముందుకు తీసుకవెళుతూ విమాన పర్యాటకాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
తెలంగాణలో రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. దానికి తగ్గట్టు పార్టీలు ప్రచారాలు ప్రాంభించాయి. బీజెపీ, కాంగ్రెస్ కేంద్ర నాయకులను తెలంగాణ పర్యటనకు తీసుకొస్తున్నారు. మోదీ ఇప్పటికే రెండు సార్లు వచ్చి వెళ్ళారు. ఇప్పడు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక తెలంగాణకు రానున్నారు.
తెలంగాణకు ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ మరింత పెంచనుంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈరోజు నుంచి 3 రోజుల పాటూ తెలంగానలో పర్యటించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు, సన్నద్ధత మీద ఎన్నికల అధికారులు, సంస్థలతో సమీక్షించనున్నారు.
భారత క్రికెట్ టీమ్కు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ లాంటి ఆణిముత్యాలు దొరిగారు. విదేశీ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఈ యంగ్ ప్లేయర్లు.. సత్తా చాటుతున్నారు. దీంతో రాబోయే తరానికి భారత క్రికెట్ టీమ్కు స్టార్ క్రికెటర్లు దొరికారని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.