పవన్ కల్యాణ్కు బిగ్ షాక్.. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు సమన్లు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు బిగ్ షాక్ తగలింది. తిరుపతి లడ్డూ వివాదంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 22న పవన్ కల్యాణ్ను వ్యక్తిగతంగా హాజరుకావాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది.
జంటగా శ్రీవారిని దర్శించుకున్న దువ్వాడ శీను ,దివ్వెల మాధురి|Duvvada Srinivas,Madhuri in Tirumala|RTV
తిరుపతి విమానాశ్రయానికి బెదిరింపు లేఖ
AP: తిరుపతి ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ కు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖను పంపించాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
గొడ్డు మాంసం తినే పవన్ సనాతన ధర్మ రక్షకుడా? భూమన కౌంటర్!
గొడ్డు మాంసం తినే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షకుడు ఎలా అవుతాడని తిరుపతి మాజీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ స్వామి సనాతన ధర్మం గురించి చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందంటూ సెటైర్స్ వేశారు.
సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేస్తున్నారు.. పవన్ సంచలన వ్యాఖ్యలు
సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వాళ్లతో గొడవ పెట్టుకునేందుకే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి సభలో అన్నారు. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళ చేస్తున్నారని..సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని స్పష్టం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/flight-1-jpg.webp)
/rtv/media/media_files/2024/10/21/oRparMNC7Lj0cD9LNhrs.jpg)
/rtv/media/media_library/vi/ojag2_so38g/hq2.jpg)
/rtv/media/media_library/dad102ff7d2efebc28c29bacc3f26f658082898686257eebb4c4671c8808d9af.jpg)
/rtv/media/media_files/FZSqdsQmZHlnAzdFjVMA.jpg)
/rtv/media/media_files/LrJhVXwYxcTssjh2wgMW.jpg)
/rtv/media/media_files/Tnq9lSH4WiPYsIJ8KsZF.jpg)