Srushti Fertility: సృష్టి ఫర్టిలిటీ స్కాంలో 80 మంది శిశువుల విక్రయం.. వెలుగులోకి నమ్రత బాగోతాలు
సృష్టి ఫర్టిలిటీ మోసం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. సరోగసీ పేరుతో నమ్రత అనే వైద్యురాలు భారీ మోసాలకు పాల్పడింది. దంపతుల నుంచి రూ.30-40 లక్షలు వసూలు చేయటంతోపాటు 80 మంది శిశువ వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.