TG Crime: సిరిసిల్లలో విషాదం.. బిడ్డ శారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదని.. ఫ్యాన్ కు ఉరేసుకున్న తల్లి!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో కూతురి శారీ ఫంక్షన్ ఘనంగా జరపలేదని మనస్తాపం చెందిన ఒక తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతురాలు లావణ్య ఫ్యానుకు ఉరివేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.