Telusu Kada: ఇద్దరు హీరోయిన్లతో సిద్ధూ వీడియో కాల్ వైరల్.. అసలు మ్యాటర్ తెలిసిపోయింది!
సిద్దూ జొన్నలగడ్డ , శ్రీనిధి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తెలుసు' కదా మూవీ విడుదల తేదీని వినూత్నంగా ప్రకటించారు. ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ వీడియో కాల్ మాట్లాడుతూ ఫన్నీగా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.