Makara Jyothi: శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. LIVE
కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిమలలు మారుమోగిపోయాయి.
కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిమలలు మారుమోగిపోయాయి.
లాస్ఏంజెలెస్లో కార్చిచ్చు ఇంకా ఆగడం లేదు. దీని ప్రభావం వల్ల మృతుల సంఖ్య 16కు చేరింది. మరోవైపు భారతీయ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా లాస్ ఏంజెలెస్లోనే ఉంది. ఇప్పుడు కార్చిచ్చు తన ఇంటిదగ్గరకు వచ్చేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణలో బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యూనైటెడ్ బ్రూవరీస్ తీసుకున్న నిర్ణయంపై హరీశ్ రావు అనుమానం వ్యక్తం చేశారు. బూంబూం బీర్, బిర్యానీ వంటి లోకల్ బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు.
హైదరాబాద్లో జరుగుతున్న తెలుగు మహాసభల్లో మజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు భాషకు మనమందరం వారసులమని.. దీన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. భాష ఆగితే శ్వాస ఆగిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పాకిస్థాన్ విడిచివెళ్లిపోయే ఛాన్స్ వచ్చినా కూడా ఇందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
హైదరాబాద్లో జరుగుతున్న తెలుగు మహాసభల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మాట్లాడటం, రాయడం ద్వారానే తెలుగు భాషను పరిరక్షించగలమని అన్నారు. కోర్టులో వాదనలు, తీర్పులు తెలుగులోనే ఉండాలని.. సినిమాల పేర్లు కూడా తెలుగులో ఉంటే బాగుటుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రభుత్వ కార్యకలాపాల ఉత్తర్వులు అన్నీ ఇకపై తెలుగులో కూడా ఉండాలని ఏపీ గవర్నమెంట్ ఆదేశించింది. మొదటగా దీనికి సంబంధించిన ఉత్తర్వులనే ఇంగ్లీషు, తెలుగు రెండింటిలో జారీ చేసింది గవర్నమెంట్.
భారత దివగంత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి మరణించిన తర్వాత ఆయనకు నివాళులర్పించేందుకు కనీసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు.