Monsoon: రైతన్నలకు GOOD NEWS
మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. మే 27కే నైరుతి రుతుపవనాలు పశ్చిమ తీరాన్ని తాకుతాయని ఐఎండీ తెలిపింది.