Chiranjeevi: ఈ ఏడాది ఆ ఘనత మెగాస్టార్ దే.. సంబరాలు షురూ
2026 సంవత్సరం టాలీవుడ్కి ఒక అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చింది. ప్రభాస్ 'రాజాసాబ్' కాస్త నిరాశపరిచినప్పటికీ.. మన శంకర వరప్రసాద్ అదిరిపోయే రెస్పాన్స్ తో ఈ ఏడాది మోసాటి బోనీ కొట్టింది.
2026 సంవత్సరం టాలీవుడ్కి ఒక అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చింది. ప్రభాస్ 'రాజాసాబ్' కాస్త నిరాశపరిచినప్పటికీ.. మన శంకర వరప్రసాద్ అదిరిపోయే రెస్పాన్స్ తో ఈ ఏడాది మోసాటి బోనీ కొట్టింది.
సక్సెస్పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. వారిద్దరి కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఒక విధమైన అంచనాలు ఉండటం సహాజం. అందులోనూవెంకటేశ్ ప్రత్యేక పాత్రలో కనిపించడంతో సినిమా రేంజ్ పెరిగింది.
సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా సాఫ్ట్గా టీజర్ మొదట్లో కనిపించినా ఆ తర్వాత యాక్షన్ సీన్స్తో సమంత అదరగొట్టింది.
ప్రభాస్ హీరోగా నటించిన 'ది రాజాసాబ్' సినిమా నేడు థియేటర్లలో విడుదలై మిక్సిడ్ టాక్ సంపాదించుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ మొసళ్లతో థియేటర్లలోకి వెళ్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ది రాజాసాబ్' సినిమాపై భారీగా అంచనాలు ఉండేవి. కానీ సినిమా ప్రీమియర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం మారిపోయాయి. మరి ది రాజాసాబ్ మూవీ ఎలా ఉందో ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం.
‘జాతిరత్నాలు’తో గుర్తింపు పొందిన ఫరియా అబ్దుల్లా ఈ సంక్రాంతికి ఒక సినిమాలో ఫన్ కామియోలో కనిపించనుంది. గత సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా, ఈ చిన్న పాత్ర ఆమెకు మళ్లీ మంచి పేరు తీసుకురావొచ్చని ఆశిస్తోంది. ఈ కామియోపై ఆసక్తి నెలకొంది.
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ జనవరి 9న విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ప్రభాస్, హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. ఇందులో సినిమా విశేషాలతో పాటు ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘స్పిరిట్’ గురించిన చర్చ కూడా ఉంది.
రాకేష్ మాధవన్ దర్శకత్వంలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'నీలకంఠ' నేడు థియేటర్స్ లో విడుదలైంది. రిలీజ్ కు ముందే ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుది శ్వాస విడిచారు.