Shruti Haasan: శృతి హాసన్ డిజిటల్ డీటాక్స్.. సోషల్ మీడియాకు బ్రేక్!
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.
బుల్లితెర నటి అదితి పోహంకర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను ఫేస్ చేసిన సెక్సువల్ అబ్యూజింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మహిళలకు సేఫ్టీ చాలా తక్కువ! ఎవరు ఎక్కడ చేయి వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందని తెలిపింది.
పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఫ్యాన్స్కు అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చేస్తుంది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలో మహేశ్ బాబు అతడు మూవీ రీరిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ టైంలో ఈ ట్రైలర్ను ప్రదర్శంచనున్నట్లు టాక్ నడుస్తోంది.
సినీ నటి వాసుకి అలియాస్ పాకీజా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ రిలీజ్ చేసిన వీడియోపై పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమె దీనస్థితికి చలించిపోయి రూ.2 లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటించారు.
బాలీవుడ్ నటి షెఫాలీ ఆకస్మిక మరణానికి యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లు తీసుకోవడం కారణమని వార్తలు వస్తున్నాయి. విచారణలో భాగంగా పోలీసులు నటి ఇంటిని తనిఖీ చేయగా.. ఆమె ఇంట్లో రెండు బాక్సుల యాంటీ ఏజింగ్ ట్యాబ్లేట్లను గుర్తించినట్లు తెలిపారు.
‘కన్నప్ప’ పైరసీపై మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘మా సినిమా పైరసీ బారిన పడింది. ఇప్పటికే 30వేలకు పైగా అక్రమ లింక్లు తొలగించాం. ఇది ఎంతో బాధాకరమైన విషయం. పైరసీ అనేది నిజానికి ఒక దొంగతనం. పైరసీ కంటెంట్ని ప్రోత్సహించవద్దు’’ అని రాసుకొచ్చాడు.
నటి సమంత తన ఆరోగ్యం, శరీరాకృతి పై కామెంట్లు చేస్తున్న వారికి దీటైన సమాధానం ఇచ్చింది. ఇలాంటి కామెంట్లు చేసేవారందరికీ ఓ సవాలు విసురుతూ కౌంటర్ ఇచ్చారు.
తమిళ స్టార్ సూర్య భార్యతో కలిసి ఈస్ట్ ఆఫ్రికాలోని సీషెల్స్ (Seychelles) అనే అందమైన ఐలాండ్ కి వెకేషన్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను జ్యోతిక తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఏడేళ్ల క్రితం విడుదలైన 'ఈ నగరానికి ఏమైంది' మళ్ళీ ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త కథతో సిద్ధమవుతోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.