Cinema: దర్శకుడు పా. రంజిత్ పై కేసు
తమిళ దర్శకుడు పా. రంజిత్ పై కేసు నమోదైంది. ఇటీవలే ఆయన తెరకెక్కిస్తున్న "వెట్టువం'' షూటింగ్ లో స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు స్టెంట్ చేస్తూ మృతి చెందాడు. దీంతో చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్లే రాజ్ మృతి.
తమిళ దర్శకుడు పా. రంజిత్ పై కేసు నమోదైంది. ఇటీవలే ఆయన తెరకెక్కిస్తున్న "వెట్టువం'' షూటింగ్ లో స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు స్టెంట్ చేస్తూ మృతి చెందాడు. దీంతో చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్లే రాజ్ మృతి.
ప్రియదర్శి మరో యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. 'ప్రేమంటే' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో ప్రియదర్శి- ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఓ టైమ్ లో అక్కినేని నాగేశ్వరరావుతో సరదాగా మాట్లాడిన సంబాషణను ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. అక్కినేని, నాగార్జున కలిసి నటించిన సినిమా ఇద్దరూ ఇద్దరే. ఈ సినిమా గురించి బయట ఏం అనుకుంటున్నారు అని అక్కినేని కోటను అడిగారట.
టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, రానాలకు ఈడీ బిగ్ షాకిచ్చింది. వీరిపై ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది.
డైరెక్టర్ సండ్రు నగేష్ అలియాస్ రాంబాబు(47) బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. తాను దర్శకత్వం వహించిన బ్రహ్మాండ రిలీజ్ కు దగ్గరలో ఉండటంతో ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్కు గురై ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
జుహు పోలీసులు బాలీవుడ్ నటి అలియా భట్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) వేదికా ప్రకాష్ శెట్టిని అరెస్టు చేశారు. అలియా పేరుతో దాదాపు రూ. 76 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది.
బుల్లితెర నటి అదితి పోహంకర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను ఫేస్ చేసిన సెక్సువల్ అబ్యూజింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మహిళలకు సేఫ్టీ చాలా తక్కువ! ఎవరు ఎక్కడ చేయి వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందని తెలిపింది.
పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఫ్యాన్స్కు అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చేస్తుంది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలో మహేశ్ బాబు అతడు మూవీ రీరిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ టైంలో ఈ ట్రైలర్ను ప్రదర్శంచనున్నట్లు టాక్ నడుస్తోంది.