తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. రన్నింగ్ లో ఆర్టీసీ బస్సు టైర్ పగలడంతో..!
టైర్ పగిలిపోవడంతో పొలాల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల వద్ద చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయల పాలయ్యారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.