WhatsApp: తెలంగాణ మంత్రుల వాట్సప్ మీడియా గ్రూపులు హ్యాక్
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా పలువురు తెలంగాణ మంత్రుల వాట్సప్ మీడియా గ్రూప్లు హ్యాక్ కావడం కలకలం రేపుతోంది.
సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా పలువురు తెలంగాణ మంత్రుల వాట్సప్ మీడియా గ్రూప్లు హ్యాక్ కావడం కలకలం రేపుతోంది.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం రామన్నగూడెం గ్రామంలో వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి దుండగులు హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు 65ఏళ్ల ఒంటరి వృద్ధాప్య మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు.
ఐ బొమ్మ తో సినిమా నిర్మాతలకు బొమ్మ చూపించడమే కాకుండా కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. రవి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన రవి పైరసీ కింగ్ పిన్గా మారాడు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నాగారంలో సూర్యాపేట-జనగామ హైవేపై పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్ను అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. కానిస్టేబుల్ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించింది. దీంతో 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో ఆస్పత్రిలో చేరిన చిన్నారులకు ఇచ్చిన యాంటీ బయాటిక్ ఇంజక్షనే దీనికి కారణమని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి.
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ కావడం కలకలం రేపుతోంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడుతోంది. ఇంకా హైకోర్టు వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షం కావడంతో అధికారులు షాక్ అయ్యారు.
హైదరాబాద్ లో ఓ యువతి అర్థరాత్రి తాగి రెచ్చిపోయింది. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్లో ఓ కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన యువతి వేగంగా వచ్చి అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది.
సాధారణంగా కొందరికి పాములంటే భయం, ఇంకొందరికి కప్పలు, తేల్లు అంటే భయం ఉంటుంది. వాటిని చూడగానే అమ్మో అంటూ పరుగులు పెడుతుంటారు. అయితే అదే భయం కొందరిలో ఫోబియాకి దారితీస్తుంది. దీని కారణంగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.