Road Accident: పండుగ పూట విషాదం.. ముగ్గురు యువకులు సజీవదహనం
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన కారుర్ తొక్కిసలాట తర్వాత TVK పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన విజయ్ రాజకీయ పర్యటన తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.
తమిళనాడు ప్రభుత్వం TVK పార్టీ అధినేత విజయ్ ఇంటికి భారీగా భద్రత పెంచింది. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రజలు కోపంతో ఉన్నారు. ఏ క్షణమైనా విజయ్ నివాసం వద్ద ఆందోళనకు దిగవచ్చని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
నటుడు , టీవీకే అధినేత విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో మృతుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోదీతో సహా తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు స్పందించారు.
ఓ యువకుడు హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్ల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తమిళనాడులో దారుణం జరిగింది. కన్నతల్లినే కొడుకు ఇనుపరాడ్డుతో కొట్టి చంపడం కలకలం రేపింది. నెల్లై జిల్లా ఎడుప్పల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో కొడుకు తల్లిని దారుణంగా హత్య చేశాడు.
తమిళనాడులో స్నేహితుడు సినిమా రిపీట్ అయ్యింది. కాకపోతే ఇక్కడ భర్త తన భార్యకు వైద్యుడి వీడియో కాల్ సాయంతో ప్రసవం చేస్తాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉపరాష్ట్రపతి అభ్యర్థి NDA ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సి.పి రాధాకృష్ణన్ను ప్రకటించింది. బీజేపీ వ్యూహాత్మకంగానే ఈయనను ఎన్నుకుందని చెబుతున్నారు. ఎవరీ రాధాకృష్ణన్..ఇతని వెనుక ఉన్న చరిత్ర ఏంటి?