వంట చేయకూడదని దళిత మహిళకు అవమానం.. ఆరుగురికి జైలుశిక్ష
తమిళనాడులో 2018లో ఓ దళిత మహిళకు జరిగిన అవమానంపై ఎట్టకేలకు కోర్టు తీర్పునిచ్చింది. ఆ మహిళ వంట చేయకుండా అడ్డుకున్నందుకు ఆరుగురు గ్రామస్థులకు శుక్రవారం స్పెషల్ కోర్టు జైలుశిక్ష విధించింది.
తమిళనాడులో 2018లో ఓ దళిత మహిళకు జరిగిన అవమానంపై ఎట్టకేలకు కోర్టు తీర్పునిచ్చింది. ఆ మహిళ వంట చేయకుండా అడ్డుకున్నందుకు ఆరుగురు గ్రామస్థులకు శుక్రవారం స్పెషల్ కోర్టు జైలుశిక్ష విధించింది.
తమిళనాడు మంత్రులు కె.ఎన్. నెహ్రూ, అన్బిల్ మహేష్ పొయ్యమోళి నివాసాలలో బాంబులు పెట్టినట్లు పోలీసులకు ఉదయం ఒక బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. దీంతో తిల్లై నగర్, అన్నా నగర్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా ఏమీ లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో మరో దారుణం జరిగింది. మహిళల హాస్టల్ టాయిలెట్లో స్పై కెమెరాలు పెట్టిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి టాయిలెట్లో స్పై కెమెరాను గుర్తించిన మహిళలు నిరసనలకు దిగారు.
కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యాచార నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడులోని ఎన్నూర్ సమీపంలో జరిగిన ఓ విషాద ఘటనలో నలుగురు యువతులు సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సముద్ర స్నానానికి వెళ్లిన ఈ నలుగురు మహిళలు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
తమిళనాడులో షాకింగ్ ఘటన జరిగింది. ఎక్సెల్ అనే కళాశాలలో కలుషిత ఆహారం తిని 128 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అక్టోబర్ 26న రాత్రి భోజనం తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రవీణ్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన 19 ఏళ్ల యువతితో ఓ చెట్టు కింద మాట్లాడుతున్నాడు. పేరెంట్స్ ఒప్పుకోవడం లేదని, పెళ్లి కుదరదని యువతి చెప్పడంతో ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వెళ్లి చెరువులో దూకేశాడు. కాపాడేందుకు యువతి సైతం దూకింది.
తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే కోపంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసం చంపేశాడు.
తమిళనాడుకు చెందిన వినోద్ భార్య తనని, పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. తిరిగి రమ్మని చెప్పినా రావడానికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం పొందిన ఆ తండ్రి ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా గొంతు కోసం చంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.