Crime News: వీడు తండ్రి కాదు దుర్మార్గుడు.. ప్రియుడితో భార్య వెళ్లిపోయిందని.. ముగ్గురు పిల్లల గొంతు కోసి అతికిరాతంగా..!
తమిళనాడుకు చెందిన వినోద్ భార్య తనని, పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. తిరిగి రమ్మని చెప్పినా రావడానికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం పొందిన ఆ తండ్రి ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా గొంతు కోసం చంపేశాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.