SSMB29 - Globe Trotter: పండగ వేళ మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్.. SSMB29 ఫస్ట్ లుక్ వచ్చేసింది!
మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి. నవంబర్ లో SSMB29 అప్డేట్ ఇస్తామంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి. నవంబర్ లో SSMB29 అప్డేట్ ఇస్తామంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
దర్శకుడు రాజామౌళి కూడా అక్కడికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఓ అభిమాని ఆయనతో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. కారు వరకు ఫాలో అయ్యాడు. దీంతో కోపంతో రాజమౌళి అభిమానిని తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్లో' అనే వీడియో గేమ్లో రాజమౌళి కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సరికొత్త వెర్షన్లో రాబోతున్న ఈ డెత్ స్ట్రాండింగ్ 2 అనేది 26వ తేదీ నుంచి ప్లే స్టేషన్లోకి రానుంది
'SSMB 29' సినిమా పేరుతో వరంగల్ కి చెందిన వ్యాపారికి రూ. 15.9 లక్షల టోపీ పెట్టాడు ఓ మోసగాడు. సినిమాలో ఆర్ట్ డిపార్మెంట్ మేనేజర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు లాగాడు. దీనిపై బాధితుడు వరంగల్ సైబర్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..
యంగ్ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ తెరకెక్కించిన తమిళ్ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఎలాంటి అంచనాలు లేకుండా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈమూవీని ప్రశంసించారు. ''అద్భుతమైన సినిమా.. మీరూ చూడండి'' అంటూ అభినందించారు.
దాదాసాహెబ్ ఫాల్కేపై రెండు బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. అయితే ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసల్కర్ SS రాజమౌళి తీస్తున్న "Made in India"పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే ఆమిర్ ఖాన్, రాజ్కుమార్ హిరాని ప్రాజెక్ట్పై మాత్రం ప్రశంసలు కురిపించాడు.
జూనియర్ ఎన్టీఆర్, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ‘Made In India’లో నటించనున్నట్టు ప్రకటించారు. రజమౌళి సమర్పకుడిగా ఉన్న ఈ ప్రాజెక్ట్ లోని ఎన్టీఆర్ AI లుక్స్ వైరల్ అవుతున్నాయి. భారత సినీ పుట్టుక ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త వైరల్ అవుతోంది. ఇందులో తమిళ స్టార్ చియాన్ విక్రమ్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలవబడే 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్ లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేషనల్ అవార్డు విజేత నితిన్ కక్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.