AP MLC: ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ కూటమిదే!
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి డాక్టర్ గాదె శ్రీనివాసులు గెలుపొందారు. కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మపై రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి డాక్టర్ గాదె శ్రీనివాసులు గెలుపొందారు. కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మపై రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు.
కాంగ్రెస్ నేత శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రల మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో డి.శ్రీనివాస్కి ఉన్న అనుబంధం మరిచిపోలేనిదని గుర్తుచేసుకున్నారు జగన్.
వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీసులు ఫిర్యాదు చేయడానికి వచ్చిన శ్రీనివాస్ అనే వ్యక్తిపట్ల దురుసుగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. కానిస్టేబుల్, ఎస్సై కాశీనాథ్పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
విశాఖలో కోటికత్తి కేసు దాడిపై విచారణ ఎన్ఐఏ కోర్టులో నిర్వహించారు. లాయర్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ వాయిదా వేసింది. అంతేకాకుండా నిందితుడు శ్రీనివాస్రావును విశాఖ సెంట్రల్ జైల్కు తరలించాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను కోర్టు ఒప్పుకుంది.