AUS vs IND: రసవత్తరంగా ఐదో టెస్టు.. ఆ ఇద్దరే కీలకం
సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతుంది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ప్రస్తుతం 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. జడేజా (8*), సుందర్ (6*) క్రీజ్లో ఉన్నారు. వీరు మూడో రోజు క్రీజ్ లో ఉండగలిగితే భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.