BIG BREAKING: నటి శిల్పా శెట్టి దంపతులపై చీటింగ్ కేసు!
నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులపై కేసు నమోదైంది. ముంబై కి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేశారనే అభిపయోగాలతో వీరిపై కేసు నమోదైంది. పెట్టుబడి పేరుతో రూ. 60 కోట్లు మోసం చేశారని దీపక్ కొఠారి జుహు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.