Union Budget 2025: గోల్డ్ అంచు శారీలో నిర్మలమ్మ.. ఈ చీర స్పెషాలిటీ ఇదే!
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా స్పెషల్ శారీని ధరించారు. మధుబని ఆర్ట్తో ఉన్న క్రీమ్ కలర్ శారీతో ఆమె కనిపించారు. బిహార్కి చెందిన పద్మ అవార్డు గ్రహీత దులారీ దేవి ఈ శారీని నిర్మలమ్మకి బహుమతిగా ఇచ్చారు. ఆమెకు నివాళిగా ఆర్ట్ శారీని ధరించారు.