Delhi: బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బ్యాడ్మింటన్ ఆడారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో షట్లర్ సైనా నెహ్వాల్తో కలిసి ఆమె బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బ్యాడ్మింటన్ ఆడారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో షట్లర్ సైనా నెహ్వాల్తో కలిసి ఆమె బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తన భర్త, సహచర బ్యాడ్మింటన్ ప్లేయర్ కశ్యప్తో కలిసి థాయ్లాండ్లో టూర్ ఉన్న సైనా నెహ్వాల్ అక్కడి హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఓ బాలీవుడ్ సాంగ్కు బీచ్లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ డ్యాన్స్ వీడియో కింద నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు.