Rape : కదులుతున్న బస్సులో మహిళ పై అత్యాచారం..నిందితుడి అరెస్ట్!
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్ బస్సులో ఓ మహిళ పై క్లీనర్ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.నిందితుడు సాయి కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ట్రావెలర్ బస్సులో ఓ మహిళ పై క్లీనర్ అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.నిందితుడు సాయి కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండవ ఘాట్ రోడ్డులో స్కూటర్ ను, ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను తమిళనాడుకు చెందిన దంపతులుగా గుర్తించారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన బస్ కండక్టర్ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.ఫరూఖ్ నగర్ డిపోకు చెందిన బస్సులో పుప్పాలగూడ నుంచి హియాయత్ నగర్ కు ప్రయాణిస్తున్న ఓ యువతితో బస్సు కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి పంట కాల్వలో బోల్తాపడింది.
టీజీఎస్ఆర్టీసీలో 3,305 ఉద్యోగాల భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, మెడికల్ బోర్డుల ద్వారా చేపట్టాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకుంది.
హయత్ నగర్ బస్ డిపో 1 కు చెందిన కండక్టర్ పై ఒక మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ దుర్భాష లాడుతూ దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సయ్యద్ కి భేటి హు మై...మర్డర్ చేస్తానంటూ కండక్టర్ పై దాడి చేసిందో మహిళ.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
భారతదేశంలో పెళ్ళిళ్ళు చాలా రకాలున్నాయి. దాని ముందు వేడుకలకు కొదవ లేదు. ఇప్పుడు అవన్నీ సరిపోనట్టు ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి ట్రెండింగ్లో ఉంది. అమ్మాయి, ఈ ఫోటో షూట్ వల్ల ఎవరికీ ఏమీ ఇబ్బంది లేదు కానీ...దీని కోసం వాళ్లు వేసే వెర్రి వేషాలు చూస్తేనే జనాలకు మండుకొస్తోంది.
హన్మకొండ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు హసన్పర్తి పెద్ద చెరువు వద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. 55 మంది ప్రయాణికులుండగా 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక గర్భిణి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.