టెస్టులకు రోహిత్ గుడ్ బై.. కెప్టెన్గా బుమ్రా!
భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగియగానే రోహిత్ శర్మ గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. దీంతో ఇండియాకు బుమ్రా బెస్ట్ కెప్టెన్సీ ఆప్షన్ అంటూ ఆసీస్ మాజీ ఆటగాడు అలెన్ బోర్డర్ బాంబ్ పేల్చారు.