ముంబైలో క్రికెట్ ఆడిన బ్రిటన్ మాజీ ప్రధాని
బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ ముంబైలోని పార్సీ జింఖాను సందర్శించారు. అక్కడ టెన్నిస్ బ్యాట్తో క్రికెట్ ఆడారు. టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడకుండా తన ముంబై పర్యటన పూర్తి కాదని రిషి సునక్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.