ఇకపై ఆ సినిమాలు చేయను.. || Ram Gopal Varma Sensational Statement || RTV || RTV
జాన్వీకపూర్తో సినిమా చేసే ఉద్దేశం లేదన్నారు డైరెక్టర్ ఆర్జీవీ. శ్రీదేవిని దయచేసి ఎవరితో పోల్చవద్దని చెప్పాడు. తనకు శ్రీదేవి అంటే ఇష్టమని ఆమెతో సినిమా చేశాక చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో సినిమాలు చేసినప్పటికీ కనెక్ట్ అవ్వలేకపోయానని తెలిపారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ రెజెల్యుషన్స్ గురించి తెలియజేశారు. ఇకపై వివాదాలకు దూరంగా ఉంటానని, అమ్మాయిలను అస్సలు చూడనని, వోడ్కా తాగాను.. మీపైన ఒట్టు అంటూ తన స్టైల్లో పోస్ట్ పెట్టారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ భారీ షాక్ ఇచ్చింది. ఆయన తీసిన ‘వ్యూహం’ సినిమాకి లీగల్ నోటీసు ఇచ్చింది. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
అల్లు అర్జున్ అరెస్ట్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు అంటూ ఆయన నాలుగు ప్రశ్నలను తన సోషల్ మీడియా వేదికగా సంధించాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. మొత్తం మూడు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.
'పుష్ప2' మూవీ లిరీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై RGV రియాక్ట్ అయ్యారు. విషయంలో హీరో అల్లు అర్జున్ ను నిందించడం హాస్యాస్పదం అన్నారు. గతంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగాయని గుర్తుచేశారు.
‘పుష్ప2’పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా పుష్ప2 హిస్టరీ క్రియేట్ చేసిందన్నారు. నాన్ హిందీ యాక్టర్ బన్నీ హిందీలో బిగ్గెస్ట్ స్టార్గా నిలిచారని, ఇది పాన్ ఇండియా మూవీ కాదని.. తెలుగు ఇండియా సినిమా అని అన్నారు.
కొన్ని ఛానెల్స్పై కేసు పెడుతున్నట్లు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో వాస్తవాలు తెలియకుండా.. తన పరువుకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారాలు చేసిన కొన్ని ఛానెల్స్పై పరువు నష్టం కేసు పెడుతున్నట్లు పోస్ట్ చేశారు.