మతం మారి ఆ రిజర్వేషన్లు పొందడం రాజ్యంగాన్ని మోసం చేయడమే: సుప్రీంకోర్టు
ఇతర మత విశ్వాసాలను పాటిస్తూ రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు తాము హిందువులని చెప్పడాన్ని సూప్రీంకోర్టు తప్పుబట్టింది.ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని తేల్చిచెప్పింది. ఓ క్రిస్టియన్ మహిళకు మద్రాస్ హైకోర్టు ఎస్సీ సర్టిఫికేట్ నిరాకరించడాన్ని సమర్థించింది.