Ramayana: 'రామాయణ 'ప్రాజెక్ట్ పై మరో అప్డేట్.. .. నిర్మాత వీడియో వైరల్!
నితీష్ తివారి దర్శత్వంలో సాయి పల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్ 'రామాయణ'. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమా బడ్జెట్ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాయి.