RR vs CSK : చితకొట్టిన నితీశ్ రాణా..రాజస్థాన్ భారీ స్కోరు!
గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 9వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నితీశ్ రాణా మాత్రం ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు.
గువాహటి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 9వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నితీశ్ రాణా మాత్రం ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు.
టీమిండియా క్రికెటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. జైస్వాల్ తన 106వ మ్యాచ్లో ఈ ఘనతను సాధించాడు.
ఇషాన్ కిషన్ అరుదైన ఫీట్ సాధించాడు. రాజస్థాన్ పై ఐపీఎల్ లో సెంచరీ చేసిన తొలి సన్రైజర్స్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. రాజస్థాన్ పై సన్రైజర్స్ బ్యాట్స్ మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చరీ పరమ చెత్త రికార్డు నెలకొల్పాడు. వేసిన నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఏ బౌలర్ కూడా ఇన్ని పరుగులు ఇవ్వలేదు. జోఫ్రా ఆర్చర్ను రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ. 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. మ్యాచ్ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం నమోదైంది. ఈ మెగా వేళంలో నిలిచిన 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఊహించిన ధర పలికాడు. కనీస ధర రూ.30 లక్షలు కాగా రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. వైభవ్ కోసం రాజస్థాన్, ఢిల్లీ పోటీపడ్డాయి.
రాజస్థాన్ యువ క్రికెటర్ రియాన్ పరాగ్ కు సంబంధించిన ఓ బ్యాడ్ న్యూస్ చర్చనీయాంశమైంది. యూట్యూబ్ లో బాలీవుడ్ నటీమణులు అనన్యాపాండే, సారా అలీఖాన్ హాట్ ఫొటోస్ సెర్చ్ చేస్తున్నట్లు నెటిజన్లు గుర్తించి స్క్రీన్ షాట్స్ నెట్టింట పోస్ట్ చేశారు. పరాగ్ పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2024 క్వాలిఫయర్ 2 మ్యాచ్ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్.. సమయానికి ప్రారంభమవుతుందా? మ్యాచ్ రోజు వర్షం కురుస్తుందా? అనే ప్రశ్నలన్నీ అభిమానుల మదిలో మెదులుతున్నాయి.
నేడు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య చెన్నైలోని MA.చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో కేకేఆర్ జట్టును ఢీకొడుతుంది.